తెలంగాణ రాష్ట్ర అధికారభాషా సంఘం మొట్టమొదటి అధ్యక్షుడుగా పనిచేసిన, దేవులపల్లి ప్రభాకర్ రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.
వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అధికారభాషా సంఘం మొట్టమొదటి అధ్యక్షుడుగా పనిచేసిన, దేవులపల్లి ప్రభాకర్ రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.
వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Comments
Post a Comment