రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ పట్టణం నుండి అడ్డాకుల లలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న దారిలో జానం పేట వద్ద కర్నూల్ నుండి వస్తున్న car ప్రమాదవశాత్తు డివైడర్ డీ కొని బోల్తాపడిన సంఘటన ను చూసి వెంటనే చేరుకొని car లో ఉన్న వారిని స్వయంగా వెళ్లి తన సిబ్బంది తో కలసి రక్షించారు. Car లో ఉన్న చిన్న పిల్లలను బయటికి తీసి ప్రతి ప్రథమ చికిత్స ను అందించారు. క్షతగాత్రులను జానమ్ పేట PHC కి తరలించి మెరుగైన వైద్యం ను అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్ ను ఆదేశించారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?
భగవధ్గీతలో ఏముంది?: *ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?* గీత ఎప్పుడు పుట్టింది? భారతదేశ చరిత్రలో మహాభారత యుధ్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్స రాలకు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది!! యుధ్ధ సమయంలో శ్రీకృష్ణుని వయస్సు 90 సం!!రాలు!! శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలి ప్రవేశం జరిగింది!! అంటే కలియుగం ప్రారంభమైనది!! శ్రీకృష్ణ భగవానుడు దాదాపు126 సంవత్సరాలు జీవించి యున్నాడు!! భారత యుధ్ధ విజయం తర్వాత ధర్మ రాజు పట్టాభిషిక్తుడైనాడు కృష్ణ నిర్యాణ వార్త విన్న తరువాత పాండవులు ద్రౌపదీ సహితంగా "మహా ప్రస్థానము" గావిస్తూ హిమాలయాలకు వెళ్లారు!! అంటే యుధిష్టురుడు హస్తినాపుర సింహానముపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా 36 వర్షాలు పాలించాడు!! మహాభారత యుధ్ధము "కురుక్షేత్రము"లో 18రోజులుజరిగింది!! కార్తీక అమావాస్య రోజు మహభారత యుద్ధం ప్రారంభమైనది!! 10 రోజులు భీష్ముడు రణం చేసి పదవరోజున నేలకొరిగాడు!! 11వ రోజున అంటె మార్గశిర శుధ్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభలో ధృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు చెబుతూ భగవద్గీతను చెప్పాడు!! ఆవిధం...
.jpeg)


.jpeg)

Comments
Post a Comment